అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ దానికి నోటీసులు కూడా పంపించారట. ఈ స్టూడియో కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ కోర్ట్ కి ఎక్కి గొడవ పడ్డారట. ఈ విషయాలను సీనియర్ జర్నలిస్ట్, నటుడు ఎస్వీ రామారావు తెలియజేశారు. అన్నపూర్ణ స్టూడియో కట్టాల్సింది కాదట, కానీ ఈ గొడవల వల్ల ఏఎన్నార్ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. మరి ఈ స్టూడియో వెనుక ఇంత కథ ఉండటం విశేషం. ఇదిప్పుడు ఆసక్తికరంగా మారడం, ఇందులో కృష్ణకి, ఏఎన్నార్ కి ఉన్న గొడవలు రావడం ఆశ్చర్యంగా మారింది.