ఆడియో వేడుకకి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి లాంటి వారంతా హాజరై ఈ చిత్రానికి హైప్ ఇచ్చారు. కానీ ఎవ్వరూ ఈ మూవీని కాపాడలేడు. సిద్దార్థ్ హీరోగా, శృతి హాసన్ హీరోనే గా నటించారు. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించింది. సిల్లీగా అనిపించే గ్రాఫిక్స్, కథ కథనాలు ఏమాత్రం ఆడియన్స్ కి నచ్చలేదు. మొత్తంగా చరణ్ తండ్రి దగ్గర తిట్లు తిన్నా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.