చిరు, అల్లు అర్జున్‌, పూజా, త్రివిక్రమ్‌, అల్లరి నరేష్‌.. `సైమా`లో తారల మెరుపులు.. చూస్తే కనువిందే

Published : Sep 20, 2021, 08:16 AM IST

`సైమా` అవార్డుల వేడుకకి హైదరాబాద్‌ వేదికైంది. తారలు దిగి రావడంతో తళుక్కున మెరుస్తుంది. ఆదివారం జరిగిన వేడుకకి చిరంజీవి, అల్లు అర్జున్‌, త్రివిక్రమ్, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌తోపాటు తమిళ, మలయాళ నటులు సందడి చేశారు.

PREV
114
చిరు, అల్లు అర్జున్‌, పూజా, త్రివిక్రమ్‌, అల్లరి నరేష్‌.. `సైమా`లో తారల మెరుపులు.. చూస్తే కనువిందే

`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. ఆయన ఈవెంట్‌కి వస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

214

`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. రెడ్‌ కార్పెట్‌కి ఆయన పోజులిస్తున్న దృశ్యం.ఆద్యంతం కనువిందుగా మారింది.

314

`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్విని సైమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. ఈ సత్కారం చిరు చేతుల మీదుగా జరిగింది.

414

`సైమా` వేడుకలో ఆదివారం ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్విని సైమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. ఈ సత్కారం చిరు చేతుల మీదుగా జరిగింది. ఇందులో సుహాసిని, ఖుష్బు కూడా పాల్గొనడం విశేషం.

514

`సైమా` వేడుకలో అల్లు అర్జున్‌ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు. 

614

`సైమా` వేడుకలో అల్లు అర్జున్‌ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో బన్నీ రెడ్‌ కార్పెట్‌కి పోజులిచ్చారు.

714

`సైమా` వేడుకలో అల్లు అర్జున్‌ సందడిచేశారు. ఆయన నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం పది అవార్డులు అందుకుంది. అందులో భాగంగా ఉత్తమ నటుడిగా బన్నీ అవార్దు సొంతం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో బన్నీ రెడ్‌ కార్పెట్‌కి పోజులిచ్చారు.

814

`సైమా` ఈవెంట్‌లో దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సందడి చేశారు. రెడ్‌ కార్పెట్‌కి నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పోజులిచ్చారు. ఇందులో `అల వైకుంఠపురములో` చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డుని అందుకున్నారు త్రివిక్రమ్‌.

914

`సైమా` ఈవెంట్‌లో పూజా హెగ్డే సందడి చేశారు. ఆమె బ్లూ డ్రెస్‌లో హోయలు పోయింది. `అల వైకుంఠపురములో` చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకుంది.

1014

`సైమా` అవార్డు ఫంక్షన్‌లో తారలు సందడి చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం 2020కిగానూ ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుంది. అవార్డులు అందుకున్న ఆనందంలో చిత్ర యూనిట్‌.

1114

`సైమా` అవార్డు ఫంక్షన్‌లో తారలు సందడి చేశారు. ఇందులో అల్లరి నరేష్‌ సైతం మెరిసారు. ఆయన గెస్ట్ గా పాల్గొని అవార్డులను అందించారు. ఈ సందర్బంగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

1214

`సైమా` వేడుకలో `అలవైకుంఠపురములో` చిత్రానికిగానూ ఉత్తమ గాయకుడిగా అర్మాన్‌ మాలిక్‌ సైమా అవార్డుని అందుకున్నారు. అవార్డుతో ఇలా పోజులిచ్చారు.

1314

`సైమా` ఈవెంట్‌లో తమిళ్‌కి చెందిన `సూరారైపోట్రు` యూనిట్‌ సందడి చేశారు. ఈ సినిమా పలు అవార్డులను అందుకుంది. చిత్ర బృందం అవార్డులు అందుకుంటున్న దృశ్యం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించిన విషయం తెలిసిందే.

1414

ఆదివారం జరిగిన `సైమా` వేడుకలో రీతూ వర్మ సందడి చేశారు. ఆమె తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన `కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లయదిథాల్‌` చిత్రానికిగానూ ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డుని సొంతం చేసుకుంది. ఇది 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories