ఇండియన్ మూవీస్లో మరో విజువల్ వండర్గా, అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. బాలీవుడ్లో రూపొందిన బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించగా, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, డింపుల్క పాడియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ షురూ చేసింది యూనిట్.