బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించడంతో సినిమాపై హైప్ పెరిగింది. కానీ థియేటర్లలోకి వచ్చాక సినిమా అందరినీ నిరాశపరిచింది.