100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ తెలుగు 7సీజన్ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా ఆల్రెడీ ముగిసింది.