ఇప్పటికే పాన్ మసాలా ఆడ్స్ లో నటించిన స్టార్స్ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యింది. కోర్టు నోటీసులు కూడా అందుకున్నారు. అమితాబ్ లాంటివారు కూడా నటించబోయి.. ప్రజా వ్యతిరేకత ను చూసి.. వెనక్కి తగ్గారు. షారుఖ్, అక్షయ్, అజయ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ విషయంలో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చికాకులు పెట్టుకోదలుచుకోలేదు. అందులోను ఇది మంచి పని కాదు అని ఆయన అనుకున్నట్టు తెలుస్తోంది.