మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతుంది. చాలా మంది ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ల పేర్లు తెరపైకి వచ్చాయి.
కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న పేర్లలో రీతూ చౌదరీ, దీపికా, కావ్య శ్రీ, తేజస్విని, దేబ్జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి, సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమ్మాన్యుయెల్,
సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ, శివ కుమార్, నవ్యసామి, మై విలేజ్ షో అనిల్, ప్రదీప్ వంటి వారు ఈ సారి కంటెస్టెంట్లుగా షోలోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.