కెవ్వు కార్తీక్, నయని పావని, అర్జున్ అంబటి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, భోలే షావలె కొత్త సభ్యులుగా హౌస్ లోకి ఆదివారం రోజు ప్రవేశిస్తారట. వీరి ఎంట్రీ కోసం అదిరిపోయే మినీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో అతిథులుగా మాస్ మహారాజ్ రవితేజ, హీరో సిద్దార్థ్ గెస్ట్ లుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.