మరో టాస్క్ లో మణికంఠ అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపించాడు. అటు నిఖిల్ కు ..మణింకఠకు మధ్య పోటా పోడీ నడిచింది. ఈ టాస్క్ లో మణింకఠ సక్సెస్ అయ్యి అందరిచేత శభాష్ అనిపించాడు. మణికంఠ పెట్టిన అఫెర్ట్స్ కు అంతా శభాష్ అన్నారు.
ఒంటికాలి మీద నిలబడి.. రెండు వాటలర్ గ్లాస్ లు..అది కూడా గాజు గ్లాస్ లను బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు. ఇక ఈమధ్య లోనే గిల్లి కజ్జాలు కూడా వినిపించాయి. ఓజీ టీమ్ లో ప్రేరణ హోటల్ మ్యానేజర్ కాగా ఆమె మాట ఎవరు వినడంలేదు. దాంతో ప్రేరణ అసహనం వెల్లడించింది.
అంతే కాదు డబ్బుల విషయంలో కూడా ఓజీ టీమ్ లో గొడవలు తప్పడంలేదు. ప్రేరణకు, సీతకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో తాజా ఎపిసోడ్ చాలా ఉత్యంఠగా జరిగింది హోరా హోరీ పోరులో కొన్ని గెలుపులు.. కొన్ని ఓటములు తప్పలేదు.