భానుశ్రీ.. బాహుబలి, కుమారి 21ఎఫ్, కాటమరాయుడు, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఏడు చేపల కథ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లోనే ‘ఇద్దరి మధ్య 18’ అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. చివరిగా ‘నల్లమల’ మూవీలో నటించి ఓ మెస్తారు సక్సెస్ ను అందుకుంది.