ఇటీవల బీబీ జోడి గ్రాండ్ గా ముగిసింది. తృటిలో అరియనా-అవినాష్ టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. వారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఫినాలే గెస్ట్ గా శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే అరియనా-అవినాష్ గొప్ప పెరఫామెన్స్ ఇచ్చారు.