సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీకి మాటలు,స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. తమన్ ఈసినిమాకు మ్యూజిక్ చేయగా..సితారా ఎంటర్టైర్మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈమూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించగా.. రానా జోడీగా సముక్తా మీనన్ నటించించి.