ఇదిలా ఉండగా దర్శకుడు వేణు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి అతిథిగా హాజరయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీషోలో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, యాంకర్ రష్మీ, ఇంద్రజ, రోహిణి ఈ షోలో కామెడీతో పెద్ద హంగామానే చేశారు. హైపర్ ఆది, బులెట్ భాస్కర్ లాంటి వాళ్ళు కామెడీ పంచ్ లు వేస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.