అయితే భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల వ్యవహారం మరోసారి రాజుకుంది. చిరంజీవి వెళ్లి ప్రాధేయపడినా టికెట్ ధరలు ఇంకా పెరగలేదు. కమిటీ వేసాము.. రిపోర్ట్ వచ్చాక పెంచుతాం అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ జగన్, పవన్ మధ్య పొలిటికల్ వైరం తెరపైకి వచ్చింది. అఖండ చిత్రం విడుదలైనప్పుడు ఏపీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేసింది.