భర్త కోహ్లీ ఆట చూస్తూ ఇబ్బంది పడ్డా అనుష్క శర్మ.. ఏం జరిగింది?
First Published Nov 4, 2020, 6:41 PM ISTఅబు దుబాయ్లో ఐపీఎల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు ఆయన భార్య, నటి అనుష్క శర్మ దుబాయ్కి వెళ్ళింది. ఓ వైపు మ్యాచ్, మరోవైపు వీరిద్దరి మధ్య రొమాన్స్ తో రక్తి కట్టిస్తున్నారు. కానీ తాజాగా విరాట్ ఆటని చూస్తూ అనుష్క చాలా ఇబ్బందికి గురయ్యింది.