అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, గోదావరి యాసలో ఐశ్వర్య రాజేష్ డైలాగులు, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటన ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.