అయితే `చందమామ కథలు` చిత్రంలో కీలకపాత్రలో నటించి మెప్పించిన వర్షిణి సౌందరాజన్, ఆ తర్వాత `లవర్స్`, `కాయ్ రాజా కాయ్`, `బెస్ట్ యాకర్ట్స్`, `శ్రీ రామ రాక్ష`, `నన్ను దోచుకుందువటే`, `జోడి` చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో వర్షిణికి పెద్దగా గుర్తింపు రాలేదు.