అయితే, తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో రష్మిగౌతమ్ తన అభిమానులను, టీవీ ప్రేక్షకులకు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రొమోలో పెళ్లికూతురుగా ముస్తాబై పీటలపై కూర్చుకుంది. తన వరుడు ఎవరో మాత్రం చూపించకుండా సర్ ప్రైజ్ ఇచ్చింది. పక్కనే కూర్చున్న అతని మొహాన్ని మల్లెపూలతో కనిపించకుండా దాచేసింది.