‘గుంటూరు టాకీస్’, ’నెక్ట్స్ నువ్వే’, ‘అంతకు మించి’ చిత్రాల్లో నటించి మెప్పించింది. మరిన్ని సినిమాల్లో కీ రోల్స్ లో మెరిసింది. ప్రస్తుతం లీడ్ యాక్ట్రెస్ గా రష్మీ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో మాత్రం ముఖ్య పాత్రలో అలరించబోతోంది.