అనసూయ భావోద్వేగం.. కామెంట్‌ చేసే వారికి వార్నింగ్‌

First Published Aug 23, 2020, 4:53 PM IST

తెలుగు హాట్‌ యాంకర్‌ అనసూయ భావోద్వేగానికి గురయ్యింది. తన అమ్మని తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకున్నంత పనిచేసింది. తమ కోసం అమ్మ ఎంత స్ట్రగుల్‌ పడిందో చెప్పుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. మరి అనసూయ అంతగా భావోద్వేగానికి గురవ్వడానికి కారణమేంటి? అసలు ఏం జరిగిందనేది చూస్తే...

తాజాగా అనసూయ ఈటీవీల ప్రసారమయ్యే `ఆలీతో జాలీగా` కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌, చిన్నప్పటి జీవితం ఇలా అనేకఆసక్తికర విషయాలను పంచుకుంది.
undefined
తాము ముగ్గురు ఆడపిల్లలని, తమని చదివించడం కోసం వాళ్ళ కుట్టుమిషన్‌ నడిపించింది. చీరలకు పాల్స్ కుట్టి మరీ చదివించిందని, ఆ సమయంలో అమ్మ పడ్డ స్ట్రగుల్స్ తలచుకుని ఎమోషనల్‌ అయిపోయింది.
undefined
అంతే కాదు ఇంటి అద్దెలు కట్టలేక తక్కువ అద్దెకు దొరికే ఇళ్లకు మారిపోయేవాళ్ళమని తెలిపింది.
undefined
అప్పుడు తమ ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో యాభై పైసలు అదా చేయడానికి రెండు బస్టాప్‌లు నడిచి బస్సు ఎక్కేదాన్ని అని కన్నీళ్ళు పెట్టుకుంది.
undefined
అలీని సైతం ఎమోషనల్‌కి గురి చేసింది. ఇక టీవీ తనకు అమ్మ అని, సినిమా నాన్న అని చెప్పింది.
undefined
`రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని పేరు కోసమే చేశానని, జీవితంలో అడవిశేషుకు థ్యాంక్స్ చెబుతానని, యూట్యూబ్‌లో కామెంట్‌ చేసే వారికి వార్నింగ్‌ ఇచ్చింది.
undefined
దీంతోపాటు సినిమాల్లోకి రాకముందు ఆమె విజువల్‌ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసిందని, ఆ టైమ్‌లో చాలా మంది డైరెక్టర్స్ వచ్చి అవకాశాలిస్తా అని చెప్పారని తెలిపింది.
undefined
అంతేకాదు `ఆర్య2`లో అవకాశం వచ్చిందట. కానీ ఆ పాత్రేంటో అడగొద్దని తెలిపింది. ఇలా అనేక విషయాలను పంచుకుంది.
undefined
ఈ షో రేపు ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు.
undefined
ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ప్రస్తుతం అనసూయ `పుష్ప`, `ఆచార్య`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మూడు షోస్‌కి హోస్ట్ గా చేస్తుంది.
undefined
మరోవైపు ఓ టీవీలో ప్రసారమయ్యే `బాపు బొమ్మకి పెళ్ళంట` షోలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. చీర అందాల్లో కనువిందు చేసింది.
undefined
మరోవైపు ఓ టీవీలో ప్రసారమయ్యే `బాపు బొమ్మకి పెళ్ళంట` షోలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. చీర అందాల్లో కనువిందు చేసింది.
undefined
మరోవైపు ఓ టీవీలో ప్రసారమయ్యే `బాపు బొమ్మకి పెళ్ళంట` షోలో తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌తో కలిసి పాల్గొని సందడి చేసింది. చీర అందాల్లో కనువిందు చేసింది.
undefined
click me!