ఆయోధ్యకు స్పెషల్ శారీలో ఆలియా భట్, చీర ప్రత్యేకత ఇదే..? కాస్ట్ ఎంతంటే..?

Published : Jan 24, 2024, 03:08 PM IST

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేకంగా మెరిశారు బాలీవుడ్ కపుల్ రణబీర్ కపూర్ - ఆలియా భట్. అయితే ఈ సందర్భంగా ట్రెడిషనల్ శారీలో మెరిసింది ఆలియా. అయితే ఈ చీర ప్రత్యకత ఏంటంటే..?   

PREV
16
ఆయోధ్యకు స్పెషల్ శారీలో ఆలియా భట్, చీర ప్రత్యేకత ఇదే..? కాస్ట్ ఎంతంటే..?

 బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్  స్టార్ కపుల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రణ్‌బీర్ కపూర్-అలియా భట్. ఇద్దరు హీరో హీరోయిన్లు కావడంతో ఇండస్ట్రీని.. ఇటు ప్యామిలీ లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ.. కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఒకరికి ఒకరు వీరికి ఓ పాప. ముచ్చటగా ముగ్గరు  హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

26

తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఈ బాలీవుడ్ కపుల్.  జంటగా శ్రీరామ కార్యంలో సందడి చేశాడు. ఇక ఈ సందర్భంగా అలియా భట్ ధరించిన చీర  ప్రస్తుతం వైరల్ న్యూస్ అవుతోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఎంతో అందంగా ఉన్న ఈ చీర చాలా  ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? ఈ చీర ఖరీదు ఏంత..? 

36

ఆలియా భట్ కట్టకున్న ఈ అందమైన సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వారు డిజైన్ చేశారని తెలుస్తోంది. వారిచేత ప్రత్యేకంగా ఆలియా భట్ డిజైన్ చేయించిందట.  ఈ చీరను తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది. కాని వారు ఆలియా కోరిక మేరకు 10 రోజుల్లో డిజైన్ చేసారని తెలుస్తోంది. 

46

ఇది కర్నాటక మైసూర్ సిల్క్ చీర కాగా.. ఆ చీరపై  ఎంతో అందంగా.. రామాయణంలోని  ముఖ్యమైన ఘట్టాలను డిజైన్ చేసారు. రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడిని అడవికి వెళ్లమని అడగడం, గంగా నదిపై వంతెన, బంగారు జింక, సీతాపహరణ వంటి రామాయణ ఘట్టాల చిత్రాలు ఈ చీరపై డిజైన్ చేసారు. దాంతో ప్రస్తుతం ఈ చీర స్పెషల్ గా వార్తల్లోకి ఎక్కింది. నెట్టింట వైరల్ అవుతోంది. 
 

56

ఇక ఈ చీరను ఇద్దరు ఆర్టిస్టులు 10 రోజుల పాటు కష్టపడి తయారు చేశారట. చీరపై వర్క్ చేయడానికి వారు ఎంతో కష్టపడ్డారని అంటున్నారు. అయితే  ఈ చీర ఖరీదు విషయానికి వస్తే..దాదాపు 50,000 ఉంటుందని డిజైనర్ భారతి వెల్లడించారు. ప్రస్తుతం ఈ చీరలో ఆలియా లుక్స్ వైరల్ అవుతున్నాయి. 

66

రీసెంట్ గా  ఉత్తమన నటిగా జాతీయా అవార్డ్ అందుకుంది ఆలియా భట్. వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇక అటు రణబీర్ కపూర్ కూడా  యానిమల్ సినిమాలో బ్లాక్ బస్టర్ సాధించాడు, తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈమూవీ దాదాపు 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఓటీటీరిలీజ్ కు కూడా రెడీ అయ్యింది. 

click me!

Recommended Stories