పెళ్లిలో కార్యక్రమాలలో భాగంగా ముంబైలోని రణ్బీర్ నివాసం వాస్తు లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ, సంగీత్ ఈవెంట్ ఘనంగా జరిగాయి. దీనికి బాలీవుడ్ బ్యూటీస్ కరీష్మా కపూర్, కరీనా కపూర్ సహా ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు.