ఇక చాలా గ్యాప్ తరువాత ఐశ్వర్యరాయ్ తమిళ్ లో సినిమా చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పోనియన్ సెల్వన్ మూవీలో నటించింది ఐశ్వర్య. ఈ సందర్భంగా భారీ ఎత్తును నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గోన్న ఐశ్వర్యా రాయ్. మధ్యలోనే వెళ్లి పోయింది. ఈ విషయంపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు ఓ భయంకరమైన జబ్బు ఉన్నట్టు న్యూస్ ట్రెండ్ అవుతోంది.