అయితే తాజాగా అడివి శేష్ అక్కినేని కుటుంబ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొనడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అక్కినేని ఫ్యామిలీ నేటి తరం నటులు.. అఖిల్, సుశాంత్, సుమంత్, సుప్రియ మరికొందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరి మధ్యలో అడివి శేష్ కూడా అక్కినేని ఫ్యామిలిలో కలిసిపోయాడు.