ఆ తర్వాత కసితో అన్నీ ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేశా. ఫుల్ లెన్త్ హీరోగా 5 చిత్రాలు చేశాను. ఆ 5 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. క్షణం చిత్రం నా కెరీర్ ని మలుపు తిప్పింది. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 ఇలా ఐదు చిత్రాలు చేశాను. నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది అని అడివి శేష్ తెలిపాడు. ప్రస్తుతం శృతి హాసన్, అడివి శేష్ కలసి డెకాయిట్ అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు.