వైవిధ్యమైన యాక్షన్ కథలు ఎంచుకుంటూ సరికొత్త పంథాలో దూసుకుపోతున్న హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు ఇలా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'మేజర్' మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేజర్ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.