ఇన్నాళ్లు కోలీవుడ్ లో సందడి చేసిన ఐశ్వర్య మీనన్ ఇక తెలుగు ప్రేక్షకులనూ పలకరించబోతోంది. టాలీవుడ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) సరసన ‘స్పై’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.