ఈ వార్తకు బలం చేకూర్చేలా తాజా ఘటన ఉంది. పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ దేవాలయం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిద్దరూ జంటగా దేవాలయాలు సందర్శించడం, వస్తున్న పుకార్లు చూస్తుంటే వివాహం జరిగినట్లు స్పష్టత అవుతుంది.