యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.