హైదరాబాద్, చెన్నై, ముంబయి లాంటి నగరాల్లో తండేల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. శుక్రవారం రోజు ముంబైలో ఈవెంట్ జరగనుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం గమనించాలి. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. 2022లో అమీర్ ఖాన్, నాగ చైతన్య కలసి లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటించారు.