అప్పట్లో చిత్ర టీజర్ పై గట్టిగానే ట్రోల్స్ జరిగాయి. అప్పటికే ప్రభాస్ ‘రాధ్యే శ్యామ్’తో అభిమానులకు అప్సెట్ చేశారు. దీంతో తదుపరి చిత్రాలైన ‘ఆదిపురుష్’, ‘సలార్’, ప్రాజెక్ట్ కే’లపైన ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదని భావించారు. కానీ నెక్ట్స్ విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’పై విమర్శలు రావడం పెద్ద సమస్యగా మారింది.