ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కార్తీక్ ఆర్యన్.. హీరోయిన్ కియారా అద్వానీ, సీనియర్ నటి టబు లతో కలసి తిరిగాడు. టబు, కియారా ఇద్దరూ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరికి కరోనా సోకిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.కార్తీక్ ఆర్యన్ కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరు కాలేదు. అయితే హీరోయిన్ల నుంచి అతడికి కోవిడ్ సోకిందా లేక అతడి నుంచే వైరస్ కరణ్ జోహార్ పార్టీకి వెళ్లిందా అనేది తేలాల్సి ఉంది.