స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

First Published Jan 6, 2020, 12:04 PM IST

లేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభ‌వంగా నిర్వ‌హించిన‌ ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది. 
 

లేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
undefined
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభ‌వంగా నిర్వ‌హించిన‌ ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది.
undefined
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ విజయశాంతితో తనకు ఎమోషనల్ రిలేషన్ ఉందని చెప్పారు. కుటుంబసభ్యుల్లా కలిసి ఉండేవారమని చెప్పారు.
undefined
ఇద్దరూ కలిసి 19-20 సినిమాలు చేశామని చెప్పుకొచ్చారు.
undefined
అంతేకాదు.. రాజకీయాల్లో విజయశాంతి తనను విమర్శించి చాలా మాటలు అందని.. అలా ఎందుకు అన్నావ్ అంటూ విజయశాంతిపై సరదాగా చిర్రుబుర్రులాడారు.
undefined
విజయశాంతి కూడా ఆయనకి తగ్గట్లుగా పంచ్ లు వేశారు.
undefined
ఈ షో చూసిన వారంతా చిరు, విజయశాంతిల రీయూనియన్ లా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
undefined
మహేష్ బాబు ఈవెంట్ అనే సంగతి మర్చిపోయి తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
దీనిపై రకరకాల మీమ్స్ ని తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
undefined
ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
undefined
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలను ఎక్కువగా ట్రోల్ చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.
undefined
ఈ ట్రోలింగ్ కి ఈసారి చిరు, విజయశాంతిలు బలైపోయారు.
undefined
మరి ఈ ట్రోలింగ్ వారి దృష్టి వరకు వెళ్తుందో లేదో చూడాలి!
undefined
click me!