స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!
First Published Jan 6, 2020, 12:04 PM ISTలేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది.