లాక్ డౌన్ తరువాత అనసూయ చేసే ఫస్ట్ పని అదేనట!
First Published Apr 23, 2020, 4:06 PM ISTలాక్ డౌన్ కష్టాలు సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే 30 రోజులుగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ డెయిలీ రొటీన్ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రెగ్యులర్ వర్క్ లేకపోవటంతో వర్క్ వీడియోస్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో ఫ్యాన్స్తో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్ట్ అవుతున్నారు. టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ కూడా ఇదే పనిలో ఉంది.