నా జీవితంలో బెస్ట్ మెమొరీస్ అవే.. ఇటలీ దుస్థితిపై హీరోయిన్ ఆవేదన

First Published Mar 29, 2020, 1:21 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ వైరస్ ప్రభావంతో విలవిలలాడుతున్నాయి. చైనాలు పుట్టిన ఈ వైరస్ అక్కడ విళయం సృష్టించింది. అయితే చైనా కన్నా ఎక్కువగా ఇటలీనే వైరస్‌ కారణంగా నష్టపోయింది. 10 వేల మందికి పైగా ఇటలీ ప్రజలు ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో పలువురు సెలబ్రిటీలు గతంలో తమ ఇటలీ టూర్‌కు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

(Courtesy : Instagram) తాజాగా హీరోయిన్‌ పూజా జవేరి కూడా తన ఇటలీ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసుకుంది.
undefined
(Courtesy : Instagram) నా జీవితంలోనే గొప్ప మెమొరీస్‌ అన్నీ నాకు ఇటలీలోనే ఉన్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూజా.
undefined
(Courtesy : Instagram) ఇటలీ ప్రాణాలు వదులుతున్న వారిని తలచుకుంటే నా హృదయం బరువెక్కుతోంది అంటూ భావోద్వేగానికి లోనైంది.
undefined
(Courtesy : Instagram) ఈ సందర్భంగా అందరు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులను కోరింది పూజా.
undefined
(Courtesy : Instagram) 2015లో విడుదలైన భం బోలేనాథ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది పూజా జవేరి.
undefined
(Courtesy : Instagram) కన్నడ తమిళ సినిమాల్లోనూ నటించింది పూజా.
undefined
(Courtesy : Instagram) తమిళ్‌ లో చేసిన తొడరి, తెలుగులో చేసిన ద్వారక సినిమాలు భామకు మంచి గుర్తింపు నిచ్చాయి.
undefined
(Courtesy : Instagram) ప్రస్తుతం 2 తెలుగు, 2 తమిళ సినిమాలతో పాటు ఓ గుజరాతీ సినిమాలోనూనటిస్తోంది పూజా.
undefined
(Courtesy : Instagram) ఇటలీ టూర్‌ చేసిన రోజులు గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్న పూాజా జవేరి
undefined
click me!