తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ అయ్యింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీని సమర్పించడం విశేషం. ప్రచార కార్యక్రమాల్లోనూ జోరుగా తిరుగుతూ సినిమాకు అండగా నిలిచారు. మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్, షారూఖ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.