చేనేత దుస్తుల్లో మెరిసిన పవన్ కల్యాణ్... నేతన్నలతో ముఖాముఖి (ఫోటోలు)
First Published Feb 13, 2020, 5:35 PM ISTకర్నూల్ జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ(గురువారం) ఎమ్మిగనూరులో పర్యటించారు. అక్కడి చేనేత కార్మికుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించిన ఆయన వారి కష్టనష్టాల గురించి తెలుసుకున్నారు.