ప్రీతికి న్యాయం కోసం రంగంలోకి పవన్... తరలివచ్చిన జనసైనికులు (ఫోటోలు)

First Published Feb 12, 2020, 8:14 PM IST

అత్యాచార బాధితురాలు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కర్నూల్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో స్థానిక ప్రజలతో పాటు జనసైనికులు పాల్గొని ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 

సుగాలి ప్రీతి తల్లి మాటలను శ్రద్దగా వింటున్న పవన్ కల్యాణ్
undefined
కర్నూల్ ర్యాలీ అనంతరం ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని పవన్ డిమాండ్
undefined
కర్నూల్ లో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
సుగాలి ప్రీతికి న్యాయం కోసం కదిలిన జనసేనాని
undefined
కర్నూల్ లో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
undefined
ఆవేశంగా ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
undefined
సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ మహిళల నిరసన
undefined
సుగాలి ప్రీతికి న్యాయం కోసం జరిగిన భారీ ర్యాలీ
undefined
కర్నూల్ ర్యాలీలో పవన్ కల్యాణ్ ను చుట్టుముట్టిన అభిమానులు
undefined
ర్యాలీలో ప్రజలతో కలిసి నడుస్తున్న పవన్ కల్యాణ్
undefined
click me!