ప్రీతికి న్యాయం కోసం రంగంలోకి పవన్... తరలివచ్చిన జనసైనికులు (ఫోటోలు)
First Published Feb 12, 2020, 8:14 PM ISTఅత్యాచార బాధితురాలు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కర్నూల్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో స్థానిక ప్రజలతో పాటు జనసైనికులు పాల్గొని ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.