వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ... కర్నూల్ లో ప్రారంభించిన సీఎం జగన్‌ (ఫోటోలు)

First Published Feb 18, 2020, 5:13 PM IST

వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశను మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ కర్నూల్ లో ప్రారంభించారు. అలాగే ఆస్పత్రుల నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి అదే వేేదికపైనుండి ప్రారంభించారు. 

వృద్దుడికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్
undefined
మూడో దశ వైఎస్సార్ కంటివెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమం... తండ్రి విగ్రహానికి నమస్కరిస్తున్న సీఎం జగన్
undefined
మూడో దశ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు
undefined
వేదికపై చిన్నారి మాట్లాడుతుంటే శ్రద్దగా వింటున్న ముఖ్యమంత్రి జగన్
undefined
కంటి వెెలుగు కార్యక్రమం... ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ కు జ్ఞాపిక బహూకరిస్తున్న నాయకులు
undefined
ముఖ్యమంత్రి జగన్ కు వినతిపత్రాలు అందిస్తున్న ప్రజలు
undefined
విద్యార్థికి షీల్డ్ బహూకరిస్తున్న సీఎం జగన్
undefined
దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం జగన్
undefined
సీఎం జగన్ రాక సందర్భంగా రోడ్లపైకి భారీగా చేరుకున్న ప్రజలు
undefined
వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్
undefined
సీఎం జగన్ కు కంటిపరీక్ష వైద్యపరికరాల గురించి వివరిస్తున్న డాక్టర్లు
undefined
చిన్నారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్
undefined
వేదికపై ఇతర నాయకులతో ముఖ్యమంత్రి జగన్
undefined
ముఖ్యమంత్రి జగన్ తో కరచాలనం చేస్తున్న లాయర్లు
undefined
click me!