అప్పటి నుంచి ఇప్పటిదాకా పాక్ క్రికెట్ బోర్డుకు ముగ్గురు ప్రెసిడెంట్స్ మారారు. రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్గా ఉన్న సమయంలో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్కి రాకపోతే... పాక్ జట్టు కూడా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడదని కామెంట్లు చేశాడు. ఓ రకంగా రమీజ్ రాజా, పీసీబీ ఛైర్మెన్ పొజిషన్ కోల్పోవడానికి ఈ కామెంట్లే కారణం.