అయితే జట్టు అద్భుతంగా కమ్బ్యాక్ ఇచ్చింది. 36 పరుగులకే ఆలౌట్ అయిన నెల రోజుల తర్వాత, జనవరి 19న గబ్బాలో టెస్టు సిరీస్ గెలిచాం... విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్... ఇలా కీ ప్లేయర్లు దూరమైన సిరీస్ గెలవగలిగాం..