పేరుకి అమెరికాలో జరుగుతున్న లీగ్ అయినా ఇందులో టీమ్స్ అన్నీ కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్... మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫ్రాంఛైజీలను దక్కించుకున్నాయి.. దీంతో పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్, చాలా ఆచితూచి మాట్లాడాడు..