వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్లో నాలుగు టెస్టు మ్యాచులు ఆడనుంది ఆస్ట్రేలియా. ఇండియాలో ఇలా టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసి, భారత జట్టు గెలిస్తే... ఆసీస్ క్రికెటర్లు, క్రికెట్ ప్రపంచం ఎలా స్పందింస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు అభిమానులు. ఇప్పుడు లేవని నోళ్లు, అప్పుడు భారత క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి నిద్రలేస్తాయని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్..