వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారు. వారి వయసైపోయిందని, ఇక టీ20లు ఆడలేరని రాయడం కరెక్ట్ కాదు... వాళ్లు టీ20లు ఆడాలనుకుంటే, ఆపే అధికారం, హక్కు ఎవ్వరికీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు ప్లేయర్ జో రూట్..