ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని, క్రిస్ గేల్, కుమార సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, లసిత్ మలింగ, ఏబీ డివిలియర్స్, బ్రావో, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్ ను గత దశాబ్దకాలంగా మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. గత రెండు మూడు సీజన్లుగా శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు.