బెంగళూరుతో ముగిసిన మ్యాచ్ లో కూడా మేం బాగా బౌలింగ్ చేశాం. కానీ మా బ్యాటింగ్ లో లోపాలున్నాయి. గడిచిన ఐదు మ్యాచ్ లతో పాటు నేటి మ్యాచ్ లో కూడా ఇది కనబడింది. మా జట్టులో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే చాలా కీలక ఆటగాళ్లు. వాళ్లు వరుసగా విఫలమవుతుండటం మామీద చాలా ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో మేం సమీక్షించుకోవాల్సి ఉంది...’అని చెప్పాడు. కాగా దాదా 1996లో లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ఆడిన విషయం తెలిసిందే.