వ్యక్తిగత కారణాల వల్ల 2020 ఐపీఎల్ సీజన్లో పాల్గొనలేకపోయిన సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఆడకపోతే, తాను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వ్యక్తిగత కారణాల వల్ల 2020 ఐపీఎల్ సీజన్లో పాల్గొనలేకపోయిన సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ ఆడకపోతే, తాను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.