రోహిత్ శర్మ చేస్తే రైటు, విరాట్ కోహ్లీ చేస్తే తప్పా... సునీల్ గవాస్కర్కి అది ఎక్కువైంది...
First Published Dec 27, 2020, 8:56 AM ISTఆస్ట్రేలియా పర్యటనలో మధ్యలో విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలో తండ్రి అయిన నటరాజన్కి ఓ రూల్, విరాట్ కోహ్లీకి ఓ రూల్ ఎలా ఉంటుందని బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. అయితే కోహ్లీపై ఫైర్ అయిన గవాస్కర్పై విరుచుకుపడుతున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.