ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేలు ఓడిన తర్వాత కెప్టెన్గా విరాట్ తప్పుకోవాలని, రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని ప్రచారం జరిగింది. అయితే అద్భుతమై కమ్బ్యాక్ ఇచ్చిన టీమిండియా, టీ20 సిరీస్ గెలిచింది.
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేలు ఓడిన తర్వాత కెప్టెన్గా విరాట్ తప్పుకోవాలని, రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని ప్రచారం జరిగింది. అయితే అద్భుతమై కమ్బ్యాక్ ఇచ్చిన టీమిండియా, టీ20 సిరీస్ గెలిచింది.